ఏపీలో వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే విజయవాడ పశ్చిమ
జనసేన ఇంఛార్జి పదవికి, పార్టీకి పోతిన వెంకట మహేష్ రాజీనామా చేశారు. అయితే ఆయన వైసీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. సిం
హంలా సింగిల్ గా
వచ్చే నాయకుడితోనే నా పయనం అంటూ పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని.. వేరే
జెండా మోసే నాయకుడితో తాను ఉండలేనని అన్నారు.
వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.