ఢిల్లీ సీఎం అరవింద్
కేజ్రీవాల్కు హైకోర్టులో బిగ్ షాక్
తగిలింది. ఎక్సైజ్ పాలసీ
మనీలా
ండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరె
స్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్
ను ఏప్రిల్ 3న జస్టిస్ స్
వర్ణకాంత శర్మ విచారించి తీర్పును రిజర్వ్ చేశారు. తా
జాగా తన తీర్పును వెలువరించారు. కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు.