భార్య మరణ వార్త విని.. కానిస్టేబుల్ ఆత్మహత్య (వీడియో)

575చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోతాజాగా విషాద ఘటన జరిగింది. ఓ కానిస్టేబుల్ భార్య (కుసుమ్) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మరణ వార్త తెలిసిన వెంటనే కొన్ని గంటల తర్వాత కానిస్టేబుల్ (మయాంక్) ప్రభుత్వ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తిగత గొడవల కారణంగా భార్య చనిపోవడంతో భర్త మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్