దేశంలో కరోనా కొత్త వేరియంట్

1071చూసినవారు
దేశంలో కరోనా కొత్త వేరియంట్
భారత్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. దేశంలో కేపీ-1 కేసులు 34, కేపీ-2 వేరియంట్ కేసులు 290 నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ కొత్త వేరియంట్లతో భయపడాల్సిన అవసరం లేదని, ఇవి అంత ప్రాణాంతకం కాదని భారత మంత్రిత్వ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్