నకిలీ మద్యం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం: క్రిశాంక్ (వీడియో)

60చూసినవారు
తెలంగాణలో కొత్త బ్రాండ్ల మద్యం విక్రయాలపై విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణలో మద్యం అమ్మడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని ఓవైపు మంత్రి జూపల్లి ప్రకటించగా.. మరోవైపు సోమ్ డిస్టిల్లరీస్ అనే సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని ప్రకటించిందన్నారు.

సంబంధిత పోస్ట్