విశాఖ కేజీహెచ్‌ సూపరిటెండెంట్‌పై కేసు నమోదు

75చూసినవారు
విశాఖ కేజీహెచ్‌ సూపరిటెండెంట్‌పై కేసు నమోదు
విశాఖప‌ట్నం కేజీహెచ్‌ సూపరిటెండెంట్ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అశోక్‌ కుమార్‌పై ఒకటో పట్టణ పీఎస్‌లో 56 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆయ‌న‌పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసినప్పుడు త‌న‌ను వేధించాడని ఆ మ‌హిళ త‌న పిర్యాధులో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్