కొత్త‌గా ఎన్నికైన ఎంపీల్లో 46 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు

79చూసినవారు
కొత్త‌గా ఎన్నికైన ఎంపీల్లో 46 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు
లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్నికైన 543 మంది ఎంపీల్లో.. సుమారు 46 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయి ఉన్నాయి. దీంట్లో 27 మంది దోషులుగా ఉన్నారు. ఈ విష‌యాన్ని అసోసియేష‌న్ ఆఫ్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్‌(ఏడీఆర్) సంస్థ తెలిపింది. దిగువ స‌భ‌కు ఎన్నికైన అభ్య‌ర్థుల్లో ఎక్కువ సంఖ్య‌లో క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌వారు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి.

సంబంధిత పోస్ట్