వారిపై క్రిమినల్ కేసులు వేయాలి: మంత్రి పొన్నం

71చూసినవారు
వారిపై క్రిమినల్ కేసులు వేయాలి: మంత్రి పొన్నం
గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. దసరా సెలవుల అనంతరం విద్యాశాఖకు సంబంధించి గురుకులాలు, కాలేజీలు, పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఇది ఈ 10 నెలల్లో పెట్టిన బకాయిలు కాదని.. ఇది యజమానులు గమనించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్