కరెంట్ అఫైర్స్: అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా అమిత్ షా

60చూసినవారు
కరెంట్ అఫైర్స్: అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా అమిత్ షా
అధికార భాషా పార్లమెంటరీ కమిటీ చైర్‌పర్సన్‌గా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికార భాషపై పార్లమెంటరీ కమిటీని మళ్ళీ నియమించుకునేందుకు న్యూఢిల్లీలో కమిటీ సమావేశం జరిగింది. 2019లో తొలిసారిగా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షా 2024 వరకు పనిచేశారు. ప్రస్తుతం ఆయనను ఛైర్‌పర్సన్‌గా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్