డేటింగ్‌ యాప్‌ల ద్వారా రూ.28 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

75చూసినవారు
డేటింగ్‌ యాప్‌ల ద్వారా రూ.28 లక్షలు కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు
డేటింగ్‌ యాప్‌ ద్వారా విశాఖలో ఓ యువకుడిని సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. సుమారు రూ.28లక్షలకు పైగా నగదు వివిధ రూపాల్లో కొట్టేశారు. బాధితుడి ఫిర్యాదుతో స్పందించిన విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితులను పట్టుకుని.. వారి నుంచి రూ.6 లక్షలు రికవరీ చేసినట్టు చెప్పారు. డేటింగ్‌ యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తున్నారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ సీఐ భవానీ ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్