రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా

52చూసినవారు
రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు.. విచారణ వాయిదా
2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం దావా కేసు విచారణ ఏప్రిల్ 22కి వాయిదా పడింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణను వాయిదా వేశారు. కాగా.. 2018 ఎన్నికల క్యాంపెయిన్‌లో రాహుల్ మాట్లాడుతూ.. హత్యకేసులో నిందితుడైన వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్