దేశం పరువు తీశారు (వీడియో)

2295చూసినవారు
భారత్‌లో ఎంతో ఇష్టంగా పర్యటిస్తున్న విదేశీయుల పట్ల కొందరు ప్రవర్తిస్తున్న తీరు మన దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. ఇటీవల జార్ఖండ్‌లో ఓ విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇది మరువక ముందే బీహార్‌లోని గయాలో తాజాగా ఓ విదేశీ మహిళ పర్సును ఓ దొంగ లాక్కుని పారిపోయాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటువంటి వ్యక్తులు దేశానికి శత్రువులని, దేశం పరువు తీస్తున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్