ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

63చూసినవారు
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని తమను బలవంతం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో రెండు పాఠశాలల భవనాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కేజ్రీవాల్ మాట్లాడారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వాటిని ధీటుగా ఎదుర్కొంటానని తెలిపారు. ఎప్పటికీ కాషాయ పార్టీకి లొంగిపోయే ప్రసక్తి లేదన్నారు. ఒక వేళ తమను జైలుకు పంపినా ఢిల్లీలో అభివృద్ధి ఆగదన్నారు.

సంబంధిత పోస్ట్