కిచెన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం (Video)

61చూసినవారు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంగమాంబ సెంట్రలైజ్డ్‌ కిచెన్‌‌ను ప్రారంభించారు. ఈ కిచెన్‌ ప్రారంభోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఏపీ సమాచార ప్రసార శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్