గురుద్వారా వద్ద డేరా కరసేవ చీఫ్ తర్సేమ్ హత్య (వీడియో)

80చూసినవారు
ఉత్తరాఖండ్‌లో ఇద్దరు దుండగులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఆవరణలో డేరా కరసేవ చీఫ్‌ బాబా తర్సేమ్ సింగ్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఇవాళ ఉదయం 6:30 గంటల సమయంలో గురుద్వారా ప్రాంగణంలో కుర్చీపై కూర్చుని ఉండగా తర్సేమ్ సింగ్‌పై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్