జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు

66చూసినవారు
జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్‌లో మరోసారి స్వల్ప మార్పు
జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష షెడ్యూల్లో మరోసారి స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గత నెలలో ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. తాజాగా ఈ పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల విడుదల సందర్భంగా గురువారం ఇచ్చిన ప్రకటనలో ఈ తేదీలను పొందుపరిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్