ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేయడంతో హైకమాండ్ చర్యలు చేపట్టింది. కొత్తగా దేవేందర్ యాదవ్కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ బాధ్యతలతో పాటు ఢిల్లీ వ్యవహారాలను కూడా నిర్వహిస్తారని పేర్కొంది.