ముగిసిన ధరణి కమిటీ భేటీ

80చూసినవారు
ముగిసిన ధరణి కమిటీ భేటీ
ధరణి కమిటీ భేటీ ముగిసింది. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో వచ్చిన అప్లికేషన్లపై సమీక్షించేందుకు కమిటీ నేడు సచివాలయంలో భేటీ అయ్యింది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కీలక సూచనలు ప్రతిపాదించింది. జూన్ 4లోపు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న లక్ష ఫిర్యాదులను పరిష్కరించాలని నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్