ఆటో నుంచి పడి చనిపోయాడు (వీడియో)

518చూసినవారు
యూపీలోని లక్నోలో సోమవారం ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకునేందుకు బయటకు వచ్చి కొందరు చనిపోతున్నారు. ఎండ దెబ్బకు సోమవారం ముగ్గురు చనిపోయారు. ఇక నగరంలో ఓ ఆటోడ్రైవర్‌కు ఎండదెబ్బ తగిలింది. దీంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు. ఆటోలో నుంచి కింద పడ్డాడు. కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్