పిల్లలకు డిజిటల్ వ్యసనం ముప్పు

57చూసినవారు
పిల్లలకు డిజిటల్ వ్యసనం ముప్పు
60 శాతం మంది పిల్లలు డిజిటల్ వ్యసనం బారిన పడే ప్రమాదం ఉందని ఓ తాజా సర్వే పేర్కొంది. ఇందులో 5 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారే ఉన్నారని తెలిపింది. ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సిన అసవరముందని సూచించింది. స్మార్ట్ పేరేంట్ సొల్యూషన్ కంపెనీ ‘బాటు టెక్’ వెయ్యి మంది తల్లిదండ్రులను సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్