ప్రసాదాలు తింటే పిల్లలు పుడతారా?

71చూసినవారు
ప్రసాదాలు తింటే పిల్లలు పుడతారా?
చిలుకూరు బాలాజీ ఆలయంలో పంచే గరుడ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మి నిన్న 2 లక్షల భక్తులు తరలి వచ్చారు. ప్రసాదం దొరక్క చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ప్రసాదం తింటే పిల్లలు పుడతారని నమ్ముతున్నారంటే ఆ తప్పు ప్రజలది కాదని, వాళ్లను అలా ఉంచిన పరిస్థితులదని జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోయ వెంకటేశ్వరరావు అన్నారు. దీనిని దేశంలో విజ్ఞాన శాస్త్ర దారిద్య్రంగా అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్