పేపర్ లెస్ బడ్జెట్ ఎలా వచ్చిందో తెలుసా.?

56చూసినవారు
పేపర్ లెస్ బడ్జెట్ ఎలా వచ్చిందో తెలుసా.?
పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ పత్రాలను ముద్రణకు గతంలో పెద్దతతంగమే నడిచేది. 2021 ఏడాదిలో ఈ సంప్రదాయానికి తెర దించడం జరిగింది. 2021 ఫిబ్రవరి 1న తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సంప్రదాయాన్ని ప్రస్తుతం కొనసాగిస్తూ వస్తున్నారు. పేపర్ లెస్ బడ్జెట్ తో పాటు సాధారణ ప్రజలకు అందుబాటు ఉండేలా బడ్జెట్ యాప్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్