సిపాయిల తిరుగుబాటు ఎక్కడ మొదలైందో తెలుసా!

57చూసినవారు
సిపాయిల తిరుగుబాటు ఎక్కడ మొదలైందో తెలుసా!
ఈ తిరుగుబాటు 1857 మే 10న ఢిల్లీకి ఈశాన్యంగా 40 మైళ్ళు (64 కిమీ) దూరంలో ఉన్న మీరట్ యొక్క గార్రిసన్ పట్టణంలో కంపెనీ సైన్యంలోని సిపాయిల తిరుగుబాటు రూపంలో ప్రారంభమైంది. దేశంలోని బ్రిటీష్​ సైన్యంలో భారతీయుల వాటా 87శాతం వరకు ఉండేది. బ్రిటీషర్లతో పోలిస్తే భారత సైనికులకు జీతం చాలా తక్కువ. ఒకటే ర్యాంక్​లో ఉన్నా.. వేతనం తక్కువగా ఇచ్చేవారు. పైగా కంపెనీ ప్రజలపై భారీ మొత్తంలో పన్నులను విధించేది.

సంబంధిత పోస్ట్