అనర్హతకు గురైన మొదటి సభ్యుడు ఎవరో తెలుసా?

70చూసినవారు
అనర్హతకు గురైన మొదటి సభ్యుడు ఎవరో తెలుసా?
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హతకు గురైన మొదటి సభ్యుడు ‘లాల్‌ డుహెమా’. ఇతడు 1984లో కాంగ్రెస్‌ పార్టీ తరపున లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1986లో ఆ పార్టీ సభ్యత్వాన్ని వదులుకోవడంతో 1988, నవంబరు 24న లోక్‌సభ స్పీకర్‌ ఇతడిని అనర్హుడిగా ప్రకటించారు. ఈయన 2018లో మిజోరం శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. తర్వాత ‘జోరాం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌’ పార్టీలో చేరడంతో 2020లో డుహెమాను అనర్హుడిగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్