ప్రధాని ఇంటిపై డ్రోన్ కలకలం

263041చూసినవారు
ప్రధాని ఇంటిపై డ్రోన్ కలకలం
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపై డ్రోన్ కలకలం రేపింది. నేడు ఉదయం 5 గంటల ప్రాంతంలో ప్రధాని ఇంటిపై నుండి డ్రోన్ ఎగిరింది. ప్రధాని మోదీ ఇంట్లో ఉన్న సమయంలోనే ఈ డ్రోన్ ఎగిరినట్లు తెలుస్తోంది. డ్రోన్ ను గమనించిన ఎస్పీజీ సిబ్బంది వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ డ్రోన్ ను ట్రాక్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్