తెలంగాణలో వర్షకాలం మొదలైనా కూరగాయల ధరలు మండిపోతున్నాయ సామాన్యుడికిఅందుబాటులో లేకుండా కూరగాయల ధరలు పెరిగిపోయాయ దాదాపు నా అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి దగ్గరగా ఉన్నాయి. పచ్చి మిర్చి కిలో రూ. 100,చిక్కడు కిలో రూ. 120, క్యారెట్ రూ. 100, కాకరకాయ రూ. 90, కాలిఫ్లవర్ రూ. 80 ధర పలుకుతుంది.