జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు

70చూసినవారు
జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు
మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్టు కేంద్ర న్యాయ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ మేఘ్వాల్ తెలిపారు. కేంద్రం గతంలో 'భారతీయ న్యాయ్ సంహిత', 'భారతీయ సురక్షా సంహిత', 'భారతీయ సాక్ష్య అభినయం' అనే మూడు చట్టాలను ఆమోదించిన విషయం తెలిసిందే. కాగా ఈ మూడు చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని, ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని మంత్రి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్