మరికాసేపట్లో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌

81చూసినవారు
మరికాసేపట్లో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌
తెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్‌ వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. తాజాగా సాంకేతిక సమస్యలను నిపుణులు పరిష్కరించడంతో తిరిగి కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్