నీటి అడుగున మెట్రో థీమ్‌తో దుర్గా మాత మండపం (వీడియో)

51చూసినవారు
దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఏటా ప్రతిష్ఠాత్మకంగా దుర్గా పూజను నిర్వహిస్తారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ మండపం ఆకట్టుకుంటోంది. జగత్‌ ముఖర్జీ పార్క్‌ వద్ద నీటి అడుగున మెట్రో థీమ్‌తో ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కోల్‌కతాలోనే నీటి అడుగున మెట్రో థీమ్‌తో ఏర్పాటు చేసిన తొలి మండపంగా ఇది నిలిచింది.

సంబంధిత పోస్ట్