అక్టోబ‌ర్ 11 నుంచి ఓటీటీలోకి ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’

83చూసినవారు
అక్టోబ‌ర్ 11 నుంచి ఓటీటీలోకి ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’
‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ సినిమాకి సీక్వెల్‌గా వ‌చ్చిన ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది. టాలీవుడ్ యువ న‌టులు శ్రీ సింహా, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వ‌హించాడు. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో న‌టించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్