పందెం కోడికి ఈత నేర్పిస్తూ ముగ్గురు మృతి

56చూసినవారు
పందెం కోడికి ఈత నేర్పిస్తూ ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పందెం కోడికి ఈత నేర్పిస్తూ ముగ్గురు మృతి చెందారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో పందెంలో పాల్గొనే కోడిపుంజుకు ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు తండ్రి, ఇద్దరు కుమారులు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటనలో తండ్రి, ఓ కుమారుడి మృతదేహం లభ్యం కాగా మరో కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్