“కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు”

50చూసినవారు
“కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు”
మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలుచేశారు. కాసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని, కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని రఘునందన్ రావు అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్