‘గడ్కరీని ఓడించేందుకు బీజేపీ నేతల ప్రయత్నాలు’

68చూసినవారు
‘గడ్కరీని ఓడించేందుకు బీజేపీ నేతల ప్రయత్నాలు’
శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నాగ్‌పూర్‌లో ఓడించేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పనిచేశారని ఆరోపించారు. గడ్కరీని ఓడించడం సాధ్యం కాదని తెలియడంతో చివరికి ప్రచారంలో పాల్గొన్నారని, ఈ విషయాన్ని నాగ్‌పూర్‌లో RSS వర్గాలు చర్చించుకుంటున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్