ఎల్లుండి మద్యం షాపులు బంద్

177089చూసినవారు
ఎల్లుండి మద్యం షాపులు బంద్
హోళీ పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ఎల్లుండి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయనున్నారు. ఎవరైనా మద్యం తాగి గొడవలు సృష్టించినా.. రహదారులపై గుంపులుగా తిరిగినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్