మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు

68చూసినవారు
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడినీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మరో ఐదు రోజుల పాటు.. ఈ నెల 20 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తెలిపారు. తీహార్ జైల్‌లో ఉన్న మనీష్ సిసోడియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్