'వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది'

85చూసినవారు
'వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది'
ఓటమి భయంతో వైసీపీ నేతలు నరరూప రాక్షసులుగా మారారని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. టీడీపీకి ఓట వేశారనే అనుమానంతో పెళ్లకూరమిట్టలో గర్భిణిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చినట్లు ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసీపీకి పతనం ఖాయమన్నారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్ట్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్