పల్నాడు జిల్లాలో పోలీసుల తనిఖీలు ముమ్మరం (వీడియో)

54చూసినవారు
ఏపీలో ఎన్నికల అనంతరం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పల్నాడు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు 144 సెక్షన్ అమలు విధించారు. రోడ్లపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనుమానంగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్