IPL కోసం తెలంగాణలో ఫ్యాన్ పార్కు

71చూసినవారు
IPL కోసం తెలంగాణలో ఫ్యాన్ పార్కు
ఐపీఎల్ సీజన్-17 కోసం తెలంగాణలో ఫ్యాన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 30, 31 తేదీల్లో నిజామాబాద్ లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 50 ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మొదటి ఫ్యాన్ పార్క్ ను ఈ నెల 22న మధురైలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. మొదటి రెండు వారాలకు దేశంలోని 11 రాష్ట్రాలను ఫ్యాన్ పార్కులకు వేదికలుగా ఎంపిక చేయగా ఆ జాబితాలో తెలంగాణ ఉండగా, ఏపీకి చోటు దక్కలేదు.

సంబంధిత పోస్ట్