ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

71969చూసినవారు
ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిలోని ఝరిపానీ రోడ్‌లో కారు అదుపు తప్పి లోతైన గుంటలో పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి మృతి చెందారు. పోలీసులు, ఫైర్ సర్వీస్, SDRF బృందాలు అక్కడకు చేరుకున్నాయి. మరో అమ్మాయిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరంతా డెహ్రాడూన్‌లోని ఐఎంఎస్‌ కాలేజీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్