తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరి
గింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దమ్మపేట వద్ద గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టడంతో తల్లి సహా
ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు.
భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.