ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

73చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. విరుధ్‌నగర్- మధురై జాతీయ రహదారిపై తిరుమంగళం వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. బైకును వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు స్పాట్‌లోనే మృతిచెందారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్