IOAకు రూ.8.50 కోట్ల ఆర్థిక సాయం: జై షా

79చూసినవారు
IOAకు రూ.8.50 కోట్ల ఆర్థిక సాయం: జై షా
భారత ఒలింపిక్ అసోసియేషన్ ( IOA)కు బీసీసీఐ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. IOAకు రూ.8.50 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. భారత అథ్లెట్లకు బీసీసీఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు. దేశం గర్వపడేలా ఒలింపిక్స్ లో పతకాలు సాధించాలని క్రీడాకారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్