బీజేపీ సోషల్ మీడియా పోస్ట్‌పై కర్ణాటకలో FIR నమోదు

64చూసినవారు
బీజేపీ సోషల్ మీడియా పోస్ట్‌పై కర్ణాటకలో FIR నమోదు
కర్ణాటక బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ అధికారిక సోషల్‌ మీడియా చేసిన ఒక పోస్టుపై బుధవారం FIR నమోదైంది. ‘కాంగ్రెస్‌ మేనిఫెస్టో లేక ముస్లిం లీగ్‌ మేనిఫెస్టోనా’ అనే టైటిల్‌తో చేసిన పోస్టుపై ఈ FIR ఫైల్ చేశారు. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు. మల్లేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ బృందం ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని చెప్పారు. మంగళవారం నాడు బీజేపీ సోషల్‌ మీడియా ఈ పోస్టు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్