విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం (వీడియో)

56చూసినవారు
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్ లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. టేక్ ఆఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు రావడంతో పైలట్ గుర్తించి వెంటనే లాండింగ్ కి అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్‌కు ఏటిసి అనుతించింది. విమానంలో సిబ్బందితోపాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్