టీడీపీ సేఫ్.. తేల్చుకోవాల్సింది వైసీపీ, జనసేన?

66చూసినవారు
టీడీపీ సేఫ్.. తేల్చుకోవాల్సింది వైసీపీ, జనసేన?
తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన మెజారిటీని సాధించింది. ఇక ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీ ఏదీ అన్న ప్రశ్న మొదలైంది. ఆ సంగతి తేల్చుకోవాల్సింది వైసీపీ, జనసేనలు మాత్రమే అని అంటున్నారు విశ్లేషకులు. జనసేన కూటమిలో ఉన్నా రానున్న కాలంలో అధికారంలోకి రావాలని ఆశతోనే పనిచేస్తోంది అన్నది నిర్వివాదాంశం. జనసేన టార్గెట్ 2029 అని కూడా ప్రచారంలో ఉంది. వైసీపీ టార్గెట్ కూడా 2029 ఎన్నికలే. ఈ ఎన్నికల్లో టీడీపీకి పోటీగా ఏ పార్టీ రాణిస్తుందో చూడాలి.

సంబంధిత పోస్ట్