రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది: నారా లోకేష్(వీడియో)

64చూసినవారు
AP: గతంలో వైకాపా హయాంలో ఏ నాయకులైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిపై రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని మంత్రి నారా లొకేశ్ అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 'తప్పు చేసిన అధికారులను, నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వరద సాయంలో లోటుపాట్లు ఉంటే వివరాలు ఇవ్వండి సరి చేస్తాం. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయవద్దు. వాళ్ళలా పరదాలు కట్టుకోనే అలవాటు మాకు లేదు. గతంలో వరదలోస్తే జగన్ తాడేపల్లి కొంప దాటలేదు' అని లోకేష్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్