మ్యాచ్ జరుగుతుండగా కాల్పులు.. ఐదుగురు మృతి

85చూసినవారు
మ్యాచ్ జరుగుతుండగా కాల్పులు.. ఐదుగురు మృతి
జమైకాలోని అక్టోబర్ 21న షాకింగ్ ఘటన జరిగింది. కింగ్స్టన్‌లోని ప్లెజెంట్ హైట్స్ ప్రాంతంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులకు గ్యాంగ్ వార్ కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని జమైకా కాన్‌స్టాబులరీ ఫోర్స్ ఇన్ఫర్మేషన్ యూనిట్ ధృవీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్