జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం?

54చూసినవారు
జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం?
AP: ఎన్నికలకు ముందు మహిళా వాసిరెడ్డి పద్మతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి జ‌గ‌న్‌ రాజీనామా చేయించారు. ఆమెకు జగ్గయ్యపేట టిక్కెట్ ఖరారు చేశారని అందుకే రాజీనామా చేయించారని ప్రచారం జరిగింది. విచిత్రంగా ఆమెకు టిక్కెట్ ఇవ్వలేదు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. అయితే జగ్గయ్యపేట వైసీపీ నేత ఉదయభాను రాజీనామా చేసిన తరవాత ఇంచార్జ్ గా తనకు ఇస్తారని వాసిరెడ్డి పద్మ అనుకున్నారు. అసలు ఆమె పేరు కూడా పరిగణలోకి తీసుకోక‌పోవ‌డంతో ఆమె పార్టీకి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్