గజిని-2పై అల్లు అరవింద్ ఫోకస్!

72చూసినవారు
తమిళ స్టార్ హీరో సూర్య, KR మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన 'గజిని' సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్ త్వరలో తీసేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే 'గజిని' సీక్వెల్ ప్రపోజలు అరవింద్ తీసుకొచ్చారని, ఇది సాధ్యమైతే తనకు ఓకే అని చెప్పినట్లు హీరో సూర్య తెలిపారు. ఒకేసారి సూర్య, ఆమిర్ ఖాన్‌తో షూటింగ్ జరిపి రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్