కాంగ్రెస్ పెండింగ్ స్థానాలకు ఎంపీ అభ్యర్థులు ఫిక్స్!

63చూసినవారు
కాంగ్రెస్ పెండింగ్ స్థానాలకు ఎంపీ అభ్యర్థులు ఫిక్స్!
తెలంగాణలో కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక పెండింగ్ మూడు స్థానాలు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాను పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నేడు సాయంత్రం మూడు స్థానాల అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్